Sengol‎: రాజదండంపై రాజకీయం.. బీజేపీది కట్టుకథ అంటున్న కాంగ్రెస్.. తిప్పికొట్టిన బీజేపీ

రాజదండం (సెంగోల్)పై వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 27 May 2023, 2:40 PM IST

Published : 
  • 27 May 2023, 2:40 PM IST

Exit mobile version