ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ పోటీ చేస్తుందని, దీనికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ సూచించింది. ఇది అక్కడి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆగ్రహం తెప్పించింది. సొంతంగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే ఇండియా కూటమి దేనికని ఆప్ విమర్శించింది.
