బీజేపీ.. ఇతర పార్టీ నేతల్ని ఆకర్షించే పనిలో ఉంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వరుసగా బీజేపీ గూటికి చేరుతున్నారు. సినీ నటి జయసుధ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోబుతున్నారు.
