ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. దాంతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో డూప్లికేట్, డబుల్ ఓట్ల వ్యవహారం వివాదస్పదంగా మారింది. వైసీపీ, టీడీపీ పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈసీ సీరియస్ గా స్పందించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉంటే కేసులు పెడతామనీ.. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.

Duplicate, double vote to jail ..! Election Commission Strong Warning