రకరకాల కారణాలతో జనంలో ఆగ్రహం ఉన్న మాట వాస్తవం. ఐతే దీని తీవ్రత ఇంత ఉంటుందని కేసీఆర్ ఊహించలేదు. డ్యామేజ్ కంట్రోల్కి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణ రోజుల్లో కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకని కొందరు నాయకులను ఆయనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకున్నారు.
