ఫ్యామిలీతో సహా మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పరారీ..!

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భారీ భూకబ్జా పాల్పడి అరెస్ట్‌ భయంతో కుటుంబ సభ్యులతో కలిసి రాత్రికి రాత్రే పారిపోయారు. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులకు సిద్ధం కావడంతో.. భార్య, కొడుకు

Post Published By: dialnews
Updated : 22 July 2026, 5:51 PM IST

Published : 
  • 22 July 2026, 5:51 PM IST

Exit mobile version