కేఏ పాలా మజాకా ! పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్ట్ నోటీసులు
ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలు అన్నీ ఆలోచించుకుని ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేను గెలిపించిన తరువాత సొంత లాభం కోసం పార్టీ మారడం అనేది ఎన్నికల వ్యవస్థను హేలన చేయడమే. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే.