Telangana elections : బీజేపీ అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ పేరు మారుస్తాం..

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీ జెండా తెలంగాణ గడ్డపై ఎగరవేయాలని.. దృఢ సంకల్పంతో బీజేపీ అగ్ర నాయకత్వం అంత తెలంగాణలో సూడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓ వైపు అమిత్ షా, మోదీ, జేపీ నడ్డా.. మరో వైపు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్.. ఇలా అగ్ర నాయకులందరు తెలంగాణ గడ్డ పై కళ్లకు గజ్జలు కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అధిత్యనాథ్ పలు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 November 2023, 12:31 PM IST

Published : 
  • 26 November 2023, 12:31 PM IST

Exit mobile version