టీడీపీ, జనసేన మధ్య చిచ్చు రాజుకుందా ? పవన్ పై దుమ్మెత్తిపోస్తున్న టీడీపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజుకుంటోందా ? పిఠాపురం వేదికగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి నాదెండ్ల మనోహర్, నాగబాబు…కావాలనే మంట పెట్టేలా వ్యవహరించారా ?

Post Published By: Vencateshg
Updated : 17 March 2025, 11:00 AM IST

Published : 
  • 17 March 2025, 11:00 AM IST

Exit mobile version