మాజీ మంత్రి కడియం శ్రీహరికి బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి ఆఫర్లు రావడంతో.. ఆయన ఎక్కడ పార్టీకి దూరం అవుతారో అన్న భయంతో కడియం కావ్యకు టిక్కెట్ ఇచ్చారు కేసీఆర్. దాంతో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరింది.