కడియం కుట్ర చేసి.. తనకు టికెట్ రాకుండా చేశారని రాజయ్య రగిలిపోయారు. ఐతే ఇప్పుడు ఎంపీ పోటీ రూపంలో.. తనకు మంచి చాన్స్ వచ్చిందని రాజయ్య ఫీల్ అవుతున్నారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న కడియం కావ్యను ఓడిస్తే.. శ్రీహరి మీద ప్రతీకారం తీర్చుకున్నట్లు ఉంటుందని రాజయ్య భావిస్తున్నారు.
