కొన్ని సంస్థలు కాంగ్రెస్కు మెజారిటీ వస్తుందని చెబుతుంటే.. ఇంకొన్ని సంస్థలు బీజేపీ కూడా మెజారిటీ సీట్లు సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉంది.