కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేసారు. నేను ఎక్కడైనా గంటసేపు నిలబడితే 5 వేల మంది జనం వస్తారని మా సమావేశాల్లో పల్లీలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ మహా ధర్నా లో లేరన్నారు.