ఆడు అల్లుడు ఈడు కొడుకు: కోమటిరెడ్డి సెటైర్లు

కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు వేసారు. నేను ఎక్కడైనా గంటసేపు నిలబడితే 5 వేల మంది జనం వస్తారని మా సమావేశాల్లో పల్లీలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ మహా ధర్నా లో లేరన్నారు.

Post Published By: Vencateshg
Updated : 29 January 2025, 1:12 PM IST

Published : 
  • 29 January 2025, 1:12 PM IST

Exit mobile version