నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి శ్యామలాదేవిని పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది. ఇదే స్థానం నుంచి ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే ఉద్దేశంతో శ్యామలాదేవిని రంగంలోకి దింపాలని ఆశిస్తోంది.