Karnataka: మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. ఐటీ అధికారులకే మైండ్‌ బ్లాంక్‌!

ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంచడానికి పెద్ద ఎత్తున నగదును సమకూర్చాయన్న సమాచారంతో ఐటీ శాఖ అధికారులు దీనిపై ఫోకస్‌ పెట్టారు. పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా ఓ రాజకీయ నేత ఇంట్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 6 May 2023, 2:17 PM IST

Published : 
  • 6 May 2023, 2:17 PM IST

Exit mobile version