రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీతో మరణించారని చెప్పారు లోకేష్. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఆందోళన వ్యకత్ం చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని కుతంత్రాలు చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
