తెలంగాణ రాజకీయాలు ఎన్నికల వేళ తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టే కనిపిస్తోంది.. ఈ నెల అక్టోబర్ 31న తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటిస్తారు..

On October 31 this month, AICC leader Priyanka Gandhi will visit two constituencies in the joint Palamuru district of Telangana