వంకర పద్మాలు….దారితప్పిన అవార్డులు

పద్మ అవార్డులు అంటే దేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు. అనేక రంగాల్లో ప్రతిభావంతులకు, సామాజిక సేవ చేసిన వాళ్ళకి ఇచ్చే పద్మ అవార్డులు నిజానికి ఎప్పుడో దారి తప్పాయి. కాంగ్రెస్ హయాం లో ఈ అవార్డుల ప్రకటన మరీ దారుణంగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాస్త పద్దతి మార్చింది.

Post Published By: Vencateshg
Updated : 29 January 2025, 1:57 PM IST

Published : 
  • 29 January 2025, 1:57 PM IST

Exit mobile version