పద్మ అవార్డులు అంటే దేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు. అనేక రంగాల్లో ప్రతిభావంతులకు, సామాజిక సేవ చేసిన వాళ్ళకి ఇచ్చే పద్మ అవార్డులు నిజానికి ఎప్పుడో దారి తప్పాయి. కాంగ్రెస్ హయాం లో ఈ అవార్డుల ప్రకటన మరీ దారుణంగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాస్త పద్దతి మార్చింది.
