తన రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం అధికారిక ప్రకటన చేయబోతున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బుధవారం ఈ అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
