వలస నేతలకు ప్రాధాన్యత… టి.డి.జనార్దన్ పై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం!
వైసీపీ నుండి కొందరు నేతలు టీడీపీ లో చేరిన తర్వాత, వారికి అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారిని సులభంగా కలిసే అవకాశాలు లభిస్తున్నాయి. వీరు నెలకు 3-4 సార్లు నాయకులను కలుస్తున్నారని సమాచారం.