ఊహించిందే జరిగింది. నమ్ముకున్న పార్టీనే వెన్నుపోటు పోడించాడు. నీతి వ్యాక్యాలు వల్లించిన నేతలు…సిగ్గు, ఎగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు. అధికారం కోసం ఎంతకైన దిగజారుతున్నారు. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తాడు. పతాక శీర్షికల్లో నిలిచాడు
