Revanth Reddy: విశ్వ నగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. కేటీఆర్‌కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి..

వర్షాలతో నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ అంశంలో తగిన విధంగా స్పందించాలని కోరుతూ కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు.

Post Published By: narender Thiru
Updated : 27 July 2023, 3:54 PM IST

Published : 
  • 27 July 2023, 3:54 PM IST

Exit mobile version