ఉచితాలతో రాష్ట్రాలను అమ్మేస్తారా ? రాష్ట్రాలకు సుప్రీం కోర్టు మొట్టికాయలు…!
ఉచిత పథకాలతో రాష్ట్రాలను అప్పలపాలు చేస్తున్నారంటూ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎందుకు ఉచిత పథకాలు గుర్తుకు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.