20లక్షల ఓట్లంటే ఏపీ ఓటర్లలో దాదాపు 5శాతం. అంటే ఐదుశాతం మంది లేని ఓటర్లు అధికార పక్షానికి ఓటేస్తారన్నమాట. ఇవన్నీ గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడిపోతాయి. పోనీ ప్రతిపక్షమే దొంగ ఓట్లు చేర్పించిందనుకుందాం. కానీ ఎక్కడా అధికారపక్షం నేతలు దీనిపై ఫిర్యాదులు చేయడం లేదు.
