వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ కావడం ఏమో గాని ఇప్పుడు రాజకీయం ఆసక్తిగా మారుతోంది. ముఖ్యంగా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. బాలినేని చేరికపై దామచర్ల జనార్ధన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.