ఓ వైపు పొత్తులతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు వైసీపీ నుంచి చేరికలు కూడా టీడీపీ లీడర్లలో టెన్షన్ కలిగిస్తున్నాయి. ఎన్నో యేళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్న చాలామంది తెలుగు తమ్ముళ్ళకు ఇప్పుడు టిక్కెట్లు రావడం డౌటే అంటున్నారు.