T CONGRESS: కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం పెరిగిన డిమాండ్.. 17 స్థానాలకు 250 మంది దరఖాస్తు..

శనివారంతో ఈ గడువు ముగిసింది. ఇప్పటివరకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు 250 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 3 February 2024, 8:17 PM IST

Published : 
  • 3 February 2024, 8:17 PM IST

Exit mobile version