కవిత విషయంలో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించినట్లు ఈటల, కోమటిరెడ్డి చెప్పారు. కవిత విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానానికి సూచించినట్లు తెలిపారు. కవితపై చర్యలు తీసుకోకపోవడం వల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లోకి వెళ్లిందని చెప్పారు.
