తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ఈ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.