ఒక్కరోజు గడిస్తే.. చాలు.. పురపాలకులు ఎవరో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో…పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు…ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.