రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మరణం కేసు, సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది.
ఒక్కరోజు గడిస్తే.. చాలు.. పురపాలకులు ఎవరో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో…పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు…ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో…సిట్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పారా ? లేదంటే నీళ్లు నమిలారా ? ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేశారా ?
ఎప్పుడొప్పుడా అని ఎదురుచూస్తున్న పురపాలికల ఎన్నిలకు నగారా మోగింది. ఆశ్చర్యపోయి.. అవాక్కయ్యే రేంజ్లో కనిపిస్తున్నాయ్ డేట్లు.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తెలంగాణ మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి, ముఖ్యమంత్రి రేవంత్ , ప్రతిపక్షాలు తోపాటు మీడియా అధిపతులు
ఫోన్ ట్యాపింక్ కేసు వ్యవహారంలో రాజకీయ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆరోపించారు.
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీర్ల రేట్లు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఎన్నాళ్లుగానో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్న క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 28 లేదా 29 న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది.
ఏడాది పాలనకే కాంగ్రెస్ చేతులెత్తేయడంతో బి ఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్లంతా బెంబేలెత్తిపోతున్నారు. బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కొచ్చిన పదిమంది ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించి తప్పు చేసాం