Top story; ఏం జరిగింది…? ఎలా జరిగింది?

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమల చేరుకోగా బుధవారం సాయంత్రం తొక్కిసులాట ఘటన జరిగింది.

Post Published By: Vencateshg
Updated : 9 January 2025, 10:14 AM IST

Published : 
  • 9 January 2025, 10:14 AM IST

Exit mobile version