ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు కృష్ణా జిల్లా చుట్టూనే తిరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయిన నేతలు.. ఇప్పుడు మళ్లీ గేర్ మారుస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్