Vangaveeti Radha: అనుచరులతో వంగవీటి రాధా భేటీ.. టీడీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారా..?

తాజాగా వంగవీటి రాధా విజయవాడలో తన అనుచరులతో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. టీడీపీలో రాధాకృష్ణకు ఇబ్బందులున్నాయి. 2009లో రాధా ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీని కూడా వీడే అవకాశాలున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 10 August 2023, 1:59 PM IST

Published : 
  • 10 August 2023, 1:59 PM IST

Exit mobile version