Top story: పొదుపు డ్రామా ఎవరికోసం? పొదుపు ప్రజలకేనా? లీడర్లకు కాదా ?

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బంగారం కొనొద్దన్నారు .విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ పొదుపు చేయాలని సూచించారు.

Post Published By: dialnews
Updated : 20 May 2026, 1:15 PM IST

Published : 
  • 20 May 2026, 1:15 PM IST

Exit mobile version