Top story: పొదుపు డ్రామా ఎవరికోసం? పొదుపు ప్రజలకేనా? లీడర్లకు కాదా ?
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. బంగారం కొనొద్దన్నారు .విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దన్నారు. ఎక్కడ వీలైతే అక్కడ పొదుపు చేయాలని సూచించారు.