తిరుమల లడ్డు వ్యవహారం సుప్రీం కోర్ట్ కు చేరింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులు వేర్వేరుగా పిల్స్ దాఖలు అయ్యాయి. సుబ్రహ్మణ్యస్వామి, వై.వి.సుబ్బారెడ్డి వేరు వేరు పిల్స్ దాఖలు చేసారు.