చరిత్రలో తొలిసారిగా వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్కు దూరం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఆ జట్టు అభిమానులు. అయితే ఆ సంగతెలా ఉన్నప్పటికీ.. భారత్ లాంటి పెద్ద జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్కు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి రావాలని విండీస్ టెస్టు సారథి క్రెయిగ్ బ్రాత్వైట్ పిలుపునిచ్చాడు.

Craig Brathwaite Welcome to All cricket Fans to first test