KS Bharath: ఇబ్బందిగా ఉన్నా ఇదే లాస్ట్ సిరీస్

భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండోది, చివరి మ్యాచ్ ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జులై 20 నుంచి జరగనుంది. ఈ సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది.

Post Published By: Srikar Creator
Updated : 19 July 2023, 5:15 PM IST

Published : 
  • 19 July 2023, 5:15 PM IST

Exit mobile version