ఊహించిందే జరిగింది.. భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ 2025-26 జాబితాలో రోకో జోడీకి డిమోషన్ ఇచ్చింది.