బుమ్రా వచ్చాడు కానీ కండిషన్స్ అప్లై.. లంక టూర్ కు భారత జట్టు ఎంపిక..!

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును  ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

Post Published By: dialnews
Updated : 29 July 2026, 6:50 PM IST

Published : 
  • 29 July 2026, 6:50 PM IST

Exit mobile version