కోహ్లీ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్, ప్రాక్టీస్ మొదలుపెట్టిన కింగ్..!
గాయం కారణంగా అఫ్ఘానిస్థాన్తో వన్డే సిరీస్కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ .. ఇంగ్లాండ్తో సిరీస్కు సిద్ధం అవుతున్నాడు. జులై 14 నుంచి జరగనున్న ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది .