దీంతో ఇరుదేశాల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 132 మ్యాచ్లు జరిగితే, ఇందులో భారత్ 55 మ్యాచ్లు గెలుపొందగా, పాకిస్తాన్ 73 మ్యాచ్లు గెలిచింది.