ఈ ఏడాది భారత్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. మునుపటి కంటే ఈసారి థ్రిల్లింగ్ మ్యాచ్లు ఎక్కువ ఉంటాయన్నాడు. అథ్లెటిక్స్లో ఒలింపిక్స్ ఎలాగో.. క్రికెట్లో వరల్డ్ కప్ అలాంటిది.

Indian cricket team captain Rohit Sharma said that it is difficult to win the ODI World Cup and now the style of cricket has changed