పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే టీమిండియానే ఫేవరెట్.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుపై భారత్ ది తిరుగులేని ఆధిపత్యం.. గత రికార్డులే దీనికి ఉదాహరణ.