టీ ట్వంటీల్లో భారత్ దూకుడు.. ఆల్ టైమ్ రికార్డు సొంతం..!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేతో శనివారం హరారేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు రాబట్టింది.

Post Published By: dialnews
Updated : 27 July 2026, 7:09 PM IST

Published : 
  • 27 July 2026, 7:09 PM IST

Exit mobile version