దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్కు ముగ్గురు భారత ఆటగాళ్లు దూరమైన సంగతి తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ టెస్టు సిరీస్ ఆడట్లేదు. వీరిలో గైక్వాడ్, షమీ గాయాల కారణంగా దూరమైతే.. భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో ఉండబోనని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు.

It is known that three Indian players have missed the two-Test series against South Africa.