జియో హాట్ స్టార్ చరిత్ర వ్యూస్ లో ఆల్ టైమ్ రికార్డ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌‌ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది.

Post Published By: Vencateshg
Updated : 25 February 2025, 3:45 PM IST

Published : 
  • 25 February 2025, 3:45 PM IST

Exit mobile version