ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఫ్లాప్ షో తర్వాత బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆటగాళ్ళ కుటుంబసభ్యులు ఎక్కువరోజులు ఉండేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించింది.