తమిళనాడు ప్రీమియర్ లీగ్ (Tamil Nadu Premier League) 8వ ఎడిషన్ వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. టీమిండియా (Team India) ఆటగాడు సాయి కిషోర్ (Sai Kishore) రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. 3 లక్షల ప్రాథమిక ధరతో కనిపించిన యువ లెఫ్టార్మ్ ఆల్ రౌండర్ను కొనుగోలు చేసేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

New record in TNPL auction... he is the most expensive player