Sai Sudarshan: పోటీలో ఇంకొకడు టీమిండియా రేంజ్ మారబోతుందా?
ఐపీఎల్ కారణంగా యంగ్ ప్లేయర్స్ తమ ప్రతిభను నిరూపించుకుని సెలెక్టర్ల దృష్టిలో పడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలు ఐపీఎల్ లో అదరగొట్టి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు కూడా. టీమిండియాలో చోటు కోసం ప్రస్తుతం విపరీతమైన పోటీ ఉంది.